నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
ములుగు, జనవరి 4, (విశ్వం న్యూస్) : గోవిందరావుపేట ,జనవరి 4; (విశ్వం న్యూస్) :- తెలంగాణ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం ( TS TWTU ) గోవిందరావుపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కర్లపల్లి లో బుధవారం నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ క్యాలండర్ రాష్ట్ర గిరిజన సంక్షేమ గెజిటెడ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షలు కల్తీ. శ్రీనివాస్ మరియు సంఘం మండల అధ్యక్షులు రాళ్లపల్లి. వెంకటేశ్వర్లు, కార్యదర్శి . రవికుమార్ కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ములుగు జిల్లా బాద్యులు యాలం. ఆదినారాయణ, దయసాగర్, నర్సయ్య, కల్తీ. కృష్ణమూర్తి, కోరం. నర్సయ్య, యాప, సమ్మయ్య, శ్రీకాంత్, ముద్దబోయిన. మల్లయ్య, అశోక్, రాజు, డైప్యూటీ వార్డెన్ రాములు,జగపతి, సత్యనారాయణ, లక్ష్మయ్య పాల్గొన్నారు.
