కేసీఆర్​ తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

కేసీఆర్​ తుంటి మార్పిడి
శస్త్రచికిత్స విజయవంతం

హైదరాబాద్, డిసెంబర్ 08 (విశ్వం న్యూస్): తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆ ఆపరేషన్​ విజయవంతమైంది. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి పడగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తాజాగా కేసీఆర్​ హెల్త్​ బులిటెన్​ విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *