కేసీఆర్ తుంటి మార్పిడి
శస్త్రచికిత్స విజయవంతం

హైదరాబాద్, డిసెంబర్ 08 (విశ్వం న్యూస్): తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆ ఆపరేషన్ విజయవంతమైంది. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి పడగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తాజాగా కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.




