ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఫొటోల కోసం ₹100 కోట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై దాసోజు ఫైర్!
హైదరాబాద్, ఆగస్టు 16: రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను ముద్రించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15న సంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో…