మాసబ్ట్యాంక్లో దారుణం (సీసీ ఫుటేజ్) హైదరాబాద్, మే 23 (విశ్వం న్యూస్): హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ పరిధిలో శనివారం ఉదయం సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ…