హైదరాబాద్, జూన్ 25 (విశ్వం న్యూస్): తెలంగాణలో లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరచి, దశలవారీగా రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్…