మోటార్లు బిగిస్తే కేసులు.. భారీ జరిమానాలు విధిస్తున్న అధికారులు హైదరాబాద్, మే 28 (విశ్వం న్యూస్): జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి అక్రమ వినియోగంపై హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఇంటి యజమానులు తాగునీటి పైపులకు మోటార్లు బిగించి నీటిని…