హిమాయత్సాగర్ పరిధిలో అక్రమ మైనింగ్… సహజ వనరుల దోపిడీపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్): ముఖ్యమంత్రి బంధువులు బినామీల పేర్లతో సహజ వనరులను దోచుకుంటూ అక్రమ మైనింగ్, క్రషింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎమ్మెల్సీ డా. దాసోజు…