పెండింగ్ బిల్లులు చెల్లించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 1: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట పెద్ద సంఖ్యలో ఉద్యోగులు నిరసన చేపట్టి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు.…