రేపు ఖమ్మం జిల్లాకు కేటీఆర్

రేపు ఖమ్మం జిల్లాకు కేటీఆర్

ఖమ్మం, ఫిబ్రవరి 25, 2026 (విశ్వం న్యూస్) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో గుడిసెలు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలవనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *