11 మంది ఐఏఎస్ ల బదిలీలు

11 మంది ఐఏఎస్ ల బదిలీలు

హైదరాబాద్, డిసెంబర్ 17 (విశ్వం న్యూస్) : ఐఏఎస్ ల బదిలీలు : ముఖ్యమంత్రి రేవంత్ పాలన పరమైన నిర్ణయాలను వేగవంతం చేసారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రెటరీ గా అరవింద్ కుమార్.

ఎడ్యుకేషన్ సెక్రెటరీగా బుర్ర వెంకటేశం.

ఫారెస్ట్ సెక్రెటరిగా వాని ప్రసాద్.

MAUD కమిషనర్ గా దాన కిషోర్.

R & B కమిషనర్ గా శ్రీనివాస రాజు.

జీఏడీ సెక్రెటరీ గా రాహుల్ బొజ్జా.

HM& FW కమిషనర్ గా క్రిస్టినా.

హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్ ఎండి గా సుదర్శన్ రెడ్డి.

కమర్షియల్ టాక్స్ సెక్రెటరి గా శ్రీదేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *