ప్రజలకు బంగారు బోనాల శుభాకాంక్షలు

ప్రజలకు బంగారు
బోనాల శుభాకాంక్షలు

  • బండ్లగూడ జాగీర్ 1వ డివిజన్
    కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

బండ్లగూడ జాగీర్, జూలై 15 (విశ్వం న్యూస్) : శ్రీ బంగారు మైసమ్మ తల్లి బంగారు బోనాలు పురస్కరించుకొని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ ప్రజలందరికీ బంగారు బోనాల శుభాకాంక్షలు తెలియజేసిన 1వ డివిజన్ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.

ముఖ్యంగా 1వ డివిజన్ ఓటరు దేవుళ్ళు, ప్రజలు ఈ బంగారు మైసమ్మ తల్లి బోనాలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో బంగారం పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *